నిన్న మ్యాచ్ లో కామెడీ గా చివరి వికెట్ తీసిన అశ్విన్ | మ్యాచ్ గెలిచాక కోహ్లీ అశ్విన్ తో చేసిన ఈ పని చుడండి

నిన్న మ్యాచ్ లో కామెడీ గా చివరి వికెట్ తీసిన అశ్విన్ | మ్యాచ్ గెలిచాక కోహ్లీ అశ్విన్ తో చేసిన ఈ పని చుడండి 

భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడుతోంది శ్రీలంక బ్యాటింగ్ లైనప్. అటు పేస్ బౌలర్లు, ఇటు స్పిన్నర్లు శ్రీలంక బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఫలితంగా నాగ్ పూర్ టెస్టులో టీమిండియా ఘన విజయం దిశగా సాగుతోంది.
 నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం లోపలే మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. లంచ్ సమయానికి శ్రీలంక 145 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయింది. మరో రెండు వికెట్లను సాధించేస్తే టీమిండియా ఘనవిజయం సాధిస్తుంది.


Comments