ఎందుకు అంత అరుస్తున్నావ్, కొడతావా ఏంటి నన్ను | పవన్ కళ్యాణ్ ఫాన్స్ గోల - సాయి ధర్మ తేజ్ కౌంటర్

ఎందుకు అంత అరుస్తున్నావ్, కొడతావా ఏంటి నన్ను | పవన్ కళ్యాణ్ ఫాన్స్ గోల - సాయి ధర్మ తేజ్ కౌంటర్ 
మెగా హీరో, సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్, త‌మిళ ఆర్టిస్ట్ ప్ర‌స‌న్నల పాత్రలే ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి. డిసెంబ‌ర్ 1న విడుదల కానున్న ‘జ‌వాన్’ చిత్రం సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యూ/ఏ స‌ర్టిఫికెట్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర అంశాలు తెలిపాడు. పనిలో పనిగా తన వ్యక్తిగత వివరాలను కూడా చెప్పుకొచ్చాడు. అమ్మాయిలతో ప్రేమలో పడేందుకు మా కాలనీలో ఓ ఫిగర్ కూడా లేదన్నారు. అలాగే డేటింగ్‌పై మాట్లాడుతూ.. ఇంతవరకు ఒక్క హీరోయిన్ కూడా తనను డేటింగ్ పిలవలేదన్నాడు. 



Comments